తెలుగు సమాచార కరదీపికను ఆవిష్కరిస్తున్న వైస్ చాన్సలర్ ఆచార్య రామకృష్ణ రామస్వామి, వేదికపై ప్రొ వైస్ చాన్సలర్ ఆచార్య హరిబాబు, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య ఎన్.ఎస్.రాజు
తెలుగు శాఖలో గల పరిశోధన గ్రంథాలను పరిశీలిస్తున్న తెలుగు శాఖ మాజీ అధ్యక్షులు ఆచార్య ఎన్.ఎస్.రాజు